Read Not the End - 53 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 53

విక్రమ్,  ఆ లాకెట్‌ను చూడగానే, "ఇది ఎక్కడ చూసినట్టుంది?" అని ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. "అవును, ఇది అశ్వత్థామది కదా?" అని విక్రమ్ అడిగాడు. "అవును" అని అర్జున్ అన్నాడు. "చూద్దాం" అని అనుకుంటూ, "అవును విక్రమార్క, నా పేరు అర్జున్, మా అన్నయ్య విక్రమ్. ఇద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి కదా?" అని అర్జున్ అన్నాడు. "అవును, మనం ఎక్కడున్నాం?" అని విక్రమార్క అడిగాడు. "మనం భూమ్మీదే కదా ఉన్నాం?" అని అర్జున్ అన్నాడు. "లేదు, నాది కదా భూమి" అని విక్రమార్క మాట్లాడుతూ అన్నాడు. వాళ్ళందరూ "కాదు, మాది అంటే మాది భూమి" అని అన్నారు. పైనుంచి చూస్తున్న హనుమంతుడు గట్టిగా నవ్వుతూ ఒక కోతి పిల్లగా మారి వాళ్ళందరినీ ఒకచోటికి చేర్చాడు. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ, "ఏంట్రా? ఎవర్రా మీరు అంతా? ఇదేం మాయాజాలమా?" అని విక్రమార్క అంటుండగా, "ఆగు" అని హనుమంతుడు వాళ్ళ కథలన్నీ చెప్పాడు. "కథలను మర్చిపోండి. అయినా నీకు ఈ లాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అయినా ఇది సగం ఉంది, మిగతా సగం ఎక్కడ?" అని విక్రమ్, అర్జున్ ఒకేసారి అడిగారు. "విక్రమార్క, ఇది లింగయ్య అని ఒక వ్యక్తి ఎంతో తన ప్రాణాలు కోల్పోయి సగం మాత్రం కాపాడాడు. మిగతా సగం ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం కావడం లేదు" అని హనుమంతుడు చెప్పాడు.

అక్కడ ప్రతి ఒక్కరూ అలా తిట్టుకుంటూ ఉండటంతో రుద్ర ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, "ఆపండి! మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఐదు రకాల భూములు ఉన్నాయి. అందులో నాది ఒకటి, విక్రమ్‌ది ఒకటి, అర్జున్‌ది ఒకటి, ఇంకొకటి ఇతడికి సామ్రాట్ సామ్రాట్‌ది, ఇంకొకటి విక్రమార్కది." అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు రుద్ర. "సరే, ఇప్పుడు మనమందరం ఒకటే ఎలా కలిశాం?" అని అడిగాడు. వెంటనే కోతి పిల్లలు చూస్తూ ఉండగా, హనుమంతుడు "వద్దు, చెప్పద్దు" అన్నట్టు సైగ చేయడంతో వాళ్ళు "ఎలాగో కలుసుకున్నాము, ఇప్పుడు చెప్పు విక్రమార్క, నీ కథ ఏంటి?" అని అడిగాడు. "చెప్తా" అని బాధగా ఒక పక్క కూర్చున్నాడు.

అలా విక్రమార్క కథ చెబుతూ, ఒక చిన్న గుహలో లింగయ్య అనే వ్యక్తి బాధగా రెండు చేతులు కళ్ళమీద పెట్టుకొని మాట్లాడుతున్న దృశ్యం చూపించాడు. తన ముందు ఒక శిల్పం, అది చూడటానికి అశ్వత్థామ ఫోటోలా కనిపించింది. దాని ముందు కూర్చుని "గురువుగారు, నేను మీకు ఎప్పటికీ సహాయం చేయగలను? నాకు అర్థం కావడం లేదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. మీ లాకెట్ మిస్ అయ్యి చాలా రోజులు అయింది. అది ఇప్పుడు ఎక్కడుందో అర్థం కావడం లేదు. కొన్ని యుగాలుగా దీని కోసం నేను ఎదురుచూస్తున్నాను" అని అంటూ ఉండగా, ఒక శబ్దం వినిపించింది. అది ఎక్కడి నుంచో ఒక తాళపత్రం లాంటిది కింద పడింది. దానిమీద "యుగాల మార్పు రహస్యాల మెరుపు రావణాసురుడి వారసుడి ఆగమనం తర్వాతే కదా పరిష్కారం" అని ఉంది.

లింగయ్య పేరు వినగానే రుద్ర ఆశ్చర్యపోతూ, "ఏంటి లింగయ్య? ఆగు! లింగయ్య అంటే మా తాత పేరు కదా?" అని అన్నాడు. "మీ తాత కాదు, ఈ లాకెట్‌కు గురువుగారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు. నువ్వు లింగయ్య మా తాతయ్య అంటున్నావంటే అతను కచ్చితంగా మీ ప్రపంచంలో మళ్ళీ పుట్టి నీకు సహాయం చేసి ఉండాలి కదా?" అని విక్రమార్క అన్నాడు. "సరే, ఇక కొనసాగించు. తర్వాత ఏం జరిగింది?" అని అడిగాడు. అలా కట్ చేస్తే, విక్రమార్క దూరం నుంచి ఎక్కడికో ఎగిరి కింద పడుతున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అసలు ఏం జరిగిందో ఆలోచించగా, తన కల మళ్ళీ గుర్తుకు వస్తుంది. అందులో ఒక పెద్ద విమానం నుంచి కింద పడుతున్నట్టు, దాంట్లో సగం విరిగిన మణి ఉండటం, అది ఎక్కడికో వెళ్తూ ఉండగా ఎవరో అతనిని ఆపినట్టుగా, అతను ఎగిరి కింద పడుతున్నట్టుగా కల వచ్చింది. అతను చెమటలతో తడిసి లేస్తూ ఉండగా బయట నుంచి మాయ అనే అమ్మాయి లోపలికి వచ్చింది. "నువ్వు ఇలా సస్పెన్స్ పెట్టి చంపాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కథ చాలా పెద్దగా సాగిపోయింది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూ నీ మాటల్లో చెప్పు. చూపుల్లో మేము చూసుకుంటాం" అనడంతో, "సరే" అని అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. "తన పేరు మాయ. మా ఇద్దరి మొదటి పరిచయం ఎలా ఉందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. మొదటిగా ఇప్పుడు ఏం..." అని చెప్పడం ఆపాడు.?

జరుగుతుందో చెప్తా అది నా మ్యారేజ్ డే ఎంగేజ్మెంట్ అనుకుంటా ఎంగేజ్మెంట్ ఏలే. అప్పుడు నేను నిద్ర పోయి కలలు ఉలిక్కిపడి నిద్ర లేచా అప్పుడే మాయ వచ్చింది అదే కళ వచ్చిందా మళ్ళీ అని అడుగుతుంది అవునన్నట్టు తల ఊపే ఈరోజు మన ఎంగేజ్మెంట్ రా ఈరోజు హ్యాపీగా ఉందా అలా. ఇలా ఇంతలా నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు అని అంటుంది మాయనువ్వు ఇలా సస్పెన్స్ పెట్టి చంపాల్సిన అవసరం లేదు ఇప్పటికే కదా చాలా పెద్దగా సాగిపోయింది ఇప్పుడు దానికి కంట్రోల్ చేస్తూ నీ మాటల్లో చెప్పు చూపుల్లో మేము చూసుకుంటాం అని అనడంతో సారే అని అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయి  పేరు మాయ మా ఇద్దరి మొదటి పరిచయం ఎలా ఉన్నదో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే మొదటిగా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తా అది నా మ్యారేజ్ డే ఎంగేజ్మెంట్ అనుకుంటా ఎంగేజ్మెంట్ ఏలే. అప్పుడు నేను నిద్ర పోయి కలలు ఉలిక్కిపడి నిద్ర లేచా అప్పుడే మాయ వచ్చింది అదే కళ వచ్చిందా మళ్ళీ అని అడుగుతుంది అవునన్నట్టు తల ఊపే ఈరోజు మన ఎంగేజ్మెంట్ రా ఈరోజు హ్యాపీగా ఉందా అలా. ఇలా ఇంతలా నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు అని అంటుంది మాయమీరు

అది కూడా కరెక్టే, మాయ అలియాస్ మృత్యుదేవత. ఇప్పుడు నాకు మూడు పోయింది, బంగారం. నీకు పెళ్లి మీద పెళ్లి క్యాన్సిల్ అని ఎందుకు పనుకుంటాడు? విక్రమార్కకు చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. "ఏం చేస్తున్నావ్?" అని అంటున్నాడు. "ఏం లేదు, మూడు పోయిందన్నావు కదా, తిప్పిద్దామని" అంజి అంటూ ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. ఎర్రటి పెదాలు ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసరికి గుట్కాలు మింగుతూ, "పెళ్లి సంగతేమో కానీ, ఫస్ట్ నైట్ ఇప్పుడే జరిగేలా ఉందే" అని అంటూ ఒక్కసారిగా లాక్కుంటాడు. వెంటనే "ఏం చేస్తున్నావ్, వదులు!" అని అంటుంది. అలాగే పైకి లేచిన విక్రమార్క తనని అలాగే పైకి ఎత్తుకొని, "ఒక్క కిస్ ఇవ్వు" అని అంటున్నాడు. అలాగే ఒక పాట కూడా మొదలవుతుంది – పుష్ప 2 కిసక్ సాంగ్. అప్పుడే బయటనుంచి విక్రమార్క వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు. ఆ పాటకు తగినట్టుగా మెల్లగా దిగుతుంది. పాటలోకి ఎంటర్ అవుతారు విక్రమార్క. తను కూడా ఆ పాటకు తగినట్టుగా డాన్సులు వేస్తూ, స్టెప్పుల్లో మూమెంట్ చేస్తూ కొద్దిసేపు ఐదు నిమిషాలు డాన్స్ వేసిన తర్వాత, తమ ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడుతూ ఉంటుంది మాయ.

నిశ్చితార్థం, మాయ ప్రయాణం

మాయ ఇలా మాట్లాడుతుంది విక్రమార్క వాళ్ళ నాన్నతో: "అంకుల్, నేను రెండు రోజులు ఉండి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. తర్వాత పెళ్లిరోజు వస్తాను. మీరు టెన్షన్ పడకండి" అని అంటుంది. అందరూ కొంచెం వింతగా చూస్తున్నారు. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. విక్రమార్క కూడా "సరే బేబీ" అని అంటూ తను ఆ రోజు నైట్ నిద్రపోతాడు.

ఉదయం కార్యాలయానికి, తండ్రి ఆందోళన

పొద్దున్నే ఆఫీసుకు వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ రోజు పొద్దున్నే విక్రమార్కుని లేపుతూ, "విక్రమ్, నేను ఆఫీస్‌కి వెళ్తున్నా. కొద్ది సేపట్లో వచ్చే. నీకు కావాల్సింది ఏదో దొరికేటట్టుగా ఉంది. నీ శత్రువు యూస్ చేసుకుని ఏదో ఒకటి దొరికేలా ఉంది" అని అంటూ వెంటనే వచ్చే అని అంటూ తను వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత విక్రమార్క రెడీ అయ్యి తన కార్ తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే విక్రమార్క వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, "నాన్న విక్రమార్క, నాకు అమ్మాయి మీద ఏదో డౌటుగా ఉందిరా. వచ్చినప్పటి నుంచి ఎంత బాగా కలిసిపోయింది. చివరికి ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలి, రెండు రోజులు ఉండి వస్తాను అంటోంది. నమ్ముతున్నావా? నిజంగా ప్రేమిస్తుందా లేదా తను నిన్ను వదిలేస్తుందేమో అని భయంగా ఉందిరా" అని అంటాడు. అన్న "తన గురించి నాకు తెలుసు" అని అంటూ మౌనంగా వెళ్ళిపోతాడు.

పరిశోధనా కేంద్రంలో మాయ

అలా వెళ్ళిన తర్వాత, ఒక పెద్ద కంపెనీ ముందు నిలబడతాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లు, కొంతమంది సైంటిస్టులు, ఇంకొంతమంది స్టూడెంట్స్ లాంటివాళ్ళు ఉన్నారు. అందరూ తెల్ల కోట్లు వేసుకొని ఉన్నారు. అలా ముందుకు వెళుతూ ఉంటారు విక్రమ్. కొద్దిసేపు ఒక దగ్గర, ఒక రూమ్‌లో మాయ నిలబదుకుని వాళ్ళ ప్రొఫెసర్ ఏదో చెబుతూ ఉంటే వింటూ ఉంది. అప్పుడే మాయ వాళ్ళ ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్ మాట్లాడుతూ, "ఏంటి మీ హబ్బీ అప్పుడే వచ్చేసినట్టున్నాడే? అప్పుడే కొంగున కట్టేసుకున్నావా?" అని చిన్నగా నవ్వుతూ అంటుంది. "అదేం లేదే" అని అంటూ చిన్నగా నవ్వుతూ, "సరే ఫస్ట్ క్లాస్ మీద దృష్టి పెట్టు" అని అంటూ విక్రమార్కు వైపు చూస్తూ, "రా" అన్నట్టు సరిగా చేసింది. "నేను రావచ్చా?" అని అడిగాడు. "పర్వాలేదు, వచ్చేయ్" అని కళ్ళతోనే సరిగా చేస్తుంది. విక్రమార్క లోపలికి వస్తాడు. అక్కడ ప్రొఫెసర్ ఇలా చెప్తున్నాడు...ప్రొఫెసర్ ఇలా మాట్లాడుతూ: "చూడండి, మన ప్రాజెక్ట్ పేరు 'ఎన్'. దీనికి అర్థం మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడెప్పుడో తప్పిపోయిన అశ్వద్ధామ యొక్క నాగమణి గుర్తుందా? ఇప్పుడు అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ, తాళపత్రం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న ఆ నాగమణి ఇప్పుడు లభ్యమైందని చెబుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఎన్ అంటే నాగమణి అని అర్థం. ఇప్పుడు అది మనకు చిక్కి, సమీపంలో ఉంది. కానీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు లేదా మీకు అర్థమైతే, దీన్ని తెలియజేయండి. మీకు ఖచ్చితంగా మన హెడ్ బహుమతి ఇస్తాడు" అని అంటాడు.

"పేరు చెప్పలేదు కదా?" అని రుద్ర అడిగాడు. ప్రొఫెసర్ "జాన్, ప్రొఫెసర్ జాన్" అని అన్నాడు. ఈ పేరు విన్న తర్వాత "అంటే, ఆ జాన్, ఈ జానేనా?" అని రుద్ర అంటాడు. "అవును, అయినా అక్కడున్నవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు నాకు అర్థం కావడం లేదు" అని అంటారు. రుద్ర, "చూద్దాం, ముందు ముందు ఏం జరిగిందో తెలిస్తే తర్వాత ఎలా జరిగిందో తెలిసిపోతుంది" అని అంటూ మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టాడు.

నాగమణి వేట: అడవిలోకి ప్రయాణం

విక్రమార్క అలా కథలోకి వెళితే, ఒక బుక్ లాంటిది. అక్కడ ప్రొజెక్టర్ చూపిస్తూ, ఒక అడవి, ఒక గుహ, అలాగే దానికి ఎటువంటి తాళం కనిపించడం లేదు. లాక్ లేదా ఏమీ లేదు. "బాహుబలిలో గుహను మూసేసినట్టుగా, దీన్ని ఎవరు మూసారు? కానీ దాన్ని మనుషులు తోసేస్తారు, దీన్ని ఎవరు తోసేస్తారో అర్థం కావడం లేదు" అని అనుకుంటున్నారు అక్కడున్న వాళ్ళు. "సరే, ఇది ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుందా?" అని అనుకుంటున్నాడు విక్రమార్క. కొన్ని పదాలు విచిత్రమైనవి, అర్థం కావడం లేదు. అప్పుడే, శీను మొదట్లో ఒక ముసలి వ్యక్తి లింగయ్యకు వినిపించిన ఆ తాళపత్రంలోని పదాలు విక్రమార్కకు వినిపించడం మొదలుపెడతాయి. అతను కళ్ళు గిర్రున తిరుగుతూ ఉండగా, అతను మరోసారి కళ్ళు మూసుకుంటాడు. అతను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నలుపు రంగులో మెరిసిపోతూ ఉంటాడు. "లేదు, నాకు ఏదో తెలుస్తుంది. నాకు సంబంధించింది. నేను చేయాల్సిన పని ఏదో ఉంది" అని అనుకుంటూ ఉండగా, ఒక్కసారిగా డ్రైవింగ్ చేయడం మొదలుపెడతాడు.

మాయా, విక్రమ్ పై దాడి

వాళ్ళిద్దర్నీ వాచ్ చేస్తూ ఉన్న ఒక వర్కర్ ఎవరికో ఫోన్ చేసి, "హలో సార్, దీని గురించి ఎవరికో తెలిసినట్టుంది. ఇద్దరూ యువకులు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇద్దరూ ఎక్కడికో వెళ్తున్నారు" అని చెప్తున్నాడు. ఫోన్ చేసి వెంటనే, అటు పక్క ఉన్న వ్యక్తి, "ఏంటి? అవునా? సరే, వాళ్ళని ఫాలో కావాలి. మనుషుల్ని పంపిస్తా" అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు. కొద్దిసేపటికి కొంతమంది కార్లు వేసుకొని ఛేజ్ చేయడానికి వస్తున్నారు. వెనకాల చూసిన మాయ మాట్లాడుతూ, "ఎవరో వస్తున్నారా?" అని అంటుంది. "ఇంకెవరుంటారు? మీ ఆఫీసులో ఎవరో ఉంటారు. నేను చేసిన యాక్టింగ్ చూసి ఓవరాక్షన్ అనుకొని వస్తున్నారు. కానీ నేను ఫుల్ యాక్షన్ అని వాళ్ళకు తెలియదు" అని అనుకుంటూ చిన్నగా నవ్వుతూ ఇంకా స్పీడ్‌గా వెళ్ళడం మొదలుపెట్టాడు.

అలా వెళ్తున్నప్పుడు ఆ కార్లు చాలా స్పీడ్‌గా వచ్చి విక్రమార్క కారును ముందుకు వచ్చి ఆపుతాయి. విక్రమార్క "అబ్బ, ఎవడ్రా స్వామి" అని అనుకుంటూ కిందికి దిగి, "ఏంటయ్యా, ఏం కావాలి?" అని అంటున్నాడు. "ఏంట్రా, నీకు ఏం తెలుసు దీని గురించి చెప్పు, లేదా చచ్చిపో" అని అంటున్నారు. "అంటే ఫస్ట్ మీరు చనిపోయి ఉండాలి. చనిపోయిన వారిని మళ్ళీ చంపుతా అంటున్నారు. పిచ్చా?" అని అంటూ ఒక్కసారిగా కొట్టడానికి ముందుకు వెళుతూ ఉండగా, అప్పుడే తన చేతిలోకి స్టీరింగ్ తీసుకున్న మాయ చాలా స్పీడ్‌గా రెండు కార్లను గుద్దేసి ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఆ దెబ్బకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగిరి కింద పడతారు. "అరె అబ్బాయి, ఏంట్రా ఇలా చేసింది?" అని అనుకుంటూ ఉండగా విక్రమార్కుని ఎప్పుడో లోపలికి లాగేసింది మాయ. "ఏంట్రా, వాళ్ళతో సొల్లు పెడుతున్నావ్? ఫస్ట్ నీకు ఏం కావాలో అది చూసుకో. తర్వాత వాళ్ళతో ఫైటింగ్ కాదు. వాళ్ళను యమపురికి పంపిస్తే అక్కడ నేను చూసుకుంటాను వాళ్ళని" అంటూ గట్టిగా నవ్వుతూ ఒక అడవి చోటుకు వెళుతుంది. దాని పేరు అంగోరావనం.

అంగోరావనం రహస్యం

మాయ మాట్లాడుతూ: "ఏంట్రా, ఇక్కడికి తీసుకువచ్చావ్? ఏం జరిగింది ఇక్కడ? ఏముంది?" అని అడుగుతుంది. "నీకు తెలియదా?" అని అడుగుతాడు. "తెలుసు కానీ నువ్వు చెప్తే బాగుంటుంది" అని అంటుంది. "దీని పేరే అంగూర వనం" అని చెప్పగా, "అవునా? ఏంటి దీని ప్రత్యేకత?" అని మళ్ళీ అడుగుతుంది. "నీకు తెలియదా?" అని అడుగుతాడు. "నువ్వు చెప్పు" అని ముద్దుగా అడుగుతుంది. "సరే, చెప్తా. అంత ముద్దుగా అడగకు. మళ్ళీ కిసక్ సాంగ్ పెట్టాల్సి వస్తుంది" అని చిన్నగా నవ్వుతూ, "సరే, చెప్తా విను. ఇది ఎలా పుట్టిందో తెలియదు కానీ, ఒక చిన్న కథ చెప్తా. ఎప్పుడో ఒకప్పుడు ఒక రాజు లాంటి వ్యక్తి చివరి క్షణంలో ఇక్కడికి వచ్చి తన ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడే అతని దగ్గర ఉన్న కవచం మరియు ఒక నాగమణి ఇక్కడ వదిలి పెట్టాడు. తను తన స్నేహితుని నమ్మి మోసపోయినందుకే ఇప్పుడు ఇక్కడ ఈ వనం వెలసింది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటో నాకు కూడా తెలియదు" అని అన్నాడు.

మాయ మాట్లాడుతూ: "నీకు దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది" అని అంటుంది. "ఏంటి? నాకు దీనికి దగ్గర సంబంధం ఏంటి?" అని అంటాడు. "తెలుస్తుందిలే, పద ముందుకు" అని అంటుంది. "ఎందుకు, నీకు అన్నీ తెలిసి కూడా నాకు చెప్పకుండా ఉంటావు?" అని అంటాడు. ఇప్పుడు ముందుకు వెళ్లే కొద్దీ చెట్లు దారిస్తున్నట్టుగా అర్థమవుతుంది. చిన్న దారి ఏర్పడుతుంది. వాళ్ళు వెళ్ళిన దారి మళ్ళీ మూసుకుపోతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక నది మరియు నది పక్కన ఒక గుహ. గుహలు చుట్టూ చూస్తున్నాడు. "ఏంట్రా ఇది? బాహుబలిలో మాహిష్మతికి ఎంట్రన్స్‌లా ఇలా ఉందేంటి?" అని అటు ఇటు చూస్తూ చుట్టూ తిరుగుతున్నాడు. తనకి అక్కడే కానీ ద్వారం ఉన్నట్టుగా అనిపించడం లేదు. అంతా ఒక కొండలా కనిపిస్తుంది.

పంచభూతాల రహస్యం

మాయ చిన్నగా నవ్వుతూ: "నువ్వు అంత ఎంత చూసినా నీకు ఇది అసలు పని చేయదు. ఫస్ట్ మెల్లగా నువ్వు కొండపైకి ఎక్కి నదిలో ఏముందో చూడు. ఏదో ఒకటి కనిపిస్తుంది" అని అంటుంది. విక్రమార్క: "ఏంటే, ఏం మాట్లాడుతున్నావ్? దయ్యం పట్టిందా? కొండెక్కి కిందికి చూస్తే నది కనిపిస్తుంది. నేను దూకితే అందులో శవమై తేలతాను" అంటాడు. "ఎక్కువయ్యా, ఎక్కువ ఫస్ట్!" అని అంటుంది మాయ. "సరే, ఇక తను చెప్పింది చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో" అని కొండపైకి ఎక్కి చూసాడు. అక్కడ అక్షరాలు తేలుతూ ఉన్నాయి. కింది నుంచి చూస్తే కనిపించలేదు. పైకి ఎక్కి చూస్తే అక్షరాలు కనపడుతున్నాయి అని అనుకుంటాడు. దాంట్లో ఇటువంటి విషయాలు కనిపిస్తున్నాయి:

ప్రతి మనిషిలో పంచభూతాల శక్తులు దాగి ఉంటాయి. అవి ఒక్కో టైంలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటాయి.

 * మొదటిగా అగ్ని – కోపంలో బయటపడుతుంది.

 * బాధ – సంతోషం.

 * నీరు – శరీరం.

 * భూమి – ఆలోచన.

 * స్పేస్ – తెలివితేటలు.* గాలి – ఈ పంచభూతాలు ప్రతి మనిషిలో ఉంటాయి.

వీటిలో ఏవి ఎక్కువ ఉన్నా లేదా తక్కువగా అనిపించినా ప్రమాదమే.

 * కోపం ఎక్కువగా మారితే తమవారిని తాము చంపుకుంటారు.

 * బాధ ఎక్కువైతే తమను తామే చంపుకుంటారు.

 * ఆలోచన ఎక్కువైతే శరీరం నశించిపోతుంది.

 * దీనిలో తెలివితేటలు కంటే స్పేస్ అనేది కోరికతో ఎక్కువగా ముడిపడి ఉంటుంది.

 * వీటిలో ఏది తక్కువ ఎక్కువ అయినా ఒక భూమికి అంతం తప్పదు. ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి.

నిద్రలో ఒక జ్ఞాపకం

అని కొన్ని పదాలు కనిపించి ఉంటాయి. ఆ సూత్రాలన్నీ చదివిన తర్వాత ఒక్కసారిగా విక్రమార్క కింద పడుతూ ఉండగా, సడన్‌గా వచ్చి మాయ పట్టుకొని, "ఏంట్రా, ఇంత చిన్నదానికే పడిపోయావ్?" అని అంటూ ఉండగా, తను చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకొని, "నీ ప్రేమలో పడిపోయాను, అలాంటిది ఇది పెద్ద కథనే" అంటూ కళ్ళు మూసుకుంటాడు. అతని కళ్ళు మూసుకున్న వెంటనే ఏదో కనిపిస్తుంది – ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యంలో రాజు ఎంతో మంచి వ్యక్తి. అతను ఒక్కసారిగా చనిపోతాడు. ఆ రాజు యొక్క కుమారుడు ఎంతో మంచివాడు. కానీ అతడు రాజు కొడుకు అయినందున అతనికి రాజ్యపాలన కంటే ఆ అంతస్తులు, ఆస్తులు, ఆ ఎంజాయ్ చేస్తూ ప్రజలను మరిచిపోయాడు. అతను తన ఫ్రెండ్స్‌తో తిరగడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, మందు తాగడం ఇవే పనిగా ఉన్నాయి. కానీ ఒక్కసారిగా తన తల్లి చనిపోవడంతో అతనికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. అతను ఉక్కిరిబిక్కిరి అయ్యే సమయంలో తన ఫ్రెండ్ నీరజ్ మాట్లాడుతూ, "చూడు మిత్రమా, మీ తండ్రి చనిపోయాడు. ఇక నువ్వే రాజుగా మారాలి. దాని కోసం మీ నాన్నగారు సిద్ధం చేసిన ఓ మాయ వస్త్రాన్ని మీరు తీసుకోవాలి. దానికోసం మీరు శిక్షణ పొందాలి. మీరు ఆ శిక్షణ పూర్తి చేయాలంటే రెండు నెలలు పడుతుంది కాబట్టి మీరు ఇప్పుడే మొదలు పెట్టండి" అని చెప్తాడు. అతను అక్కడికి వెళ్లి...రాజసింహాసనం కోసం కుట్ర

రాజుగా తిరిగి రావడానికి ముందే ఈ నీరజ్ అనే వ్యక్తి అక్కడున్న పెద్దవాళ్లను, పెద్ద తలకాయలను పట్టుకుని తన పక్కకు తిప్పుకొని రాజుగా మారిపోతాడు. అదే సమయంలో, ఆ యువరాజు పేరు విజయేంద్ర వర్మ. మామూలుగా వర్మ అని పిలుచుకుందాం. ఆ వర్మ ఒక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి వ్యక్తి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అతను ధ్యానంలో మునిగితేలుతున్నాడు. ఎప్పుడైతే వర్మ అక్కడికి వస్తాడో, అతని ధ్యానం ముగిసినట్టుగా మెల్లగా కళ్ళు తిరగకుండానే "వర్మ వచ్చావా? ఇప్పటినుంచి నీ కథ మొదలైంది" అని అంటూ అతనికి చిన్న చిన్న అస్త్రాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి అని అన్ని చెబుతూ పూర్తి శిక్షణ ఇస్తాడు.

వర్మ ప్రయాణం, నాగులమణి దొంగతనం

శిక్షణ ఇచ్చిన తర్వాత, "ఇదిగో, ఇది మీ నాన్నగారు మీకు ఇవ్వమన్న కవచం, తీసుకో. ఇక వెళ్ళిపో, వెళ్ళేటప్పుడు జాగ్రత్త" అని అంటూ ఉండగా, రెండో నెల అక్కడే ఉన్న వర్మ చూపు అక్కడే ఉన్న ఒక చిన్న నాగులమణి మీద పడుతుంది. దాన్ని ఎలాగో దొంగతనం చేసిన వర్మ ఎవరికి తెలియకుండా వచ్చేస్తాడు. కానీ, అక్కడ ఉన్న ఆ మనిషి మాత్రం "అది పోయింది, నా వల్లే" అని కుంగిపోయాడు. తన నాన్న ఎప్పుడు చెప్పే మాటలు గుర్తు చేసుకుంటూ, "ఎప్పుడైతే ఇది తప్పిపోతుందో, అప్పుడే మరో కొత్త ప్రమాదం జరగడానికి కారణం అవుతుంది" అని అంటూ ఉండగా, అక్కడ సీన్ కట్ అయ్యి ఇక్కడ చూపిస్తారు.

ఆ ముసలి వ్యక్తి పేరు లింగయ్య