ఈ పయనం తీరం చేరేనా...- 5

Lakshmi Venkatesh దేవేష్ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

ధరణి వచ్చే సరికే రాత్రి అయ్యింది. చివరి సారి వీరూ కి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచం తిని పడుకోవటానికి వెళ్ళే లోగా ధరణి తల్లితండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు...ధరణి ఏమి మాట్లాడ లేదు అలానే వాళ్ళతో పాటు వెళ్లి మౌనంగా వుంది. అది గమనించి ధరణి తల్లి " ఎంటి ...మరింత చదవండి