ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది. అనగనగా ఒక అందమైన గోదావరి నది తీరాన ఒక ఊరు. ఆ ఊరి పేరు అస్గుల్ . ఇది మహారాష్ట్ర బోర్డర్ కు తెలంగాణ బార్డర్ కు దగ్గరలో ఉంటుంది. ఊరు తెలంగాణ బార్డర్ లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు సరిగా రాదు. ఆ ఊరిలో ఆడవారు మొత్తానికి బయట కనిపించరు. కేవలం అక్కడ మగవాళ్ళు మాత్రమే బయట కనిపిస్తారు తప్ప ఆడవాళ్లు బయటికి రారు. ఆ ప్రాంతంలోని వారందరూ మాంసాహారం అసలే తినరు.

1

రహస్య గోదావరి - 1

ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది.అనగనగా ఒక అందమైన గోదావరి నది తీరాన ఒక ఆ ఊరి పేరు అస్గుల్ . ఇది మహారాష్ట్ర బోర్డర్ కు తెలంగాణ బార్డర్ కు దగ్గరలో ఉంటుంది.ఊరు తెలంగాణ బార్డర్ లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు సరిగా రాదు.ఆ ఊరిలో ఆడవారు మొత్తానికి బయట కనిపించరు. కేవలం అక్కడ మగవాళ్ళు మాత్రమే బయట కనిపిస్తారు తప్ప ఆడవాళ్లు బయటికి రారు.ఆ ప్రాంతంలోని వారందరూ మాంసాహారం అసలే తినరు.కేవలం ఆకుకూరలు మాత్రమే తింటారు వారు అందరూ పూర్తిగా శాకాహారులు మాత్రమే.మన తెలంగాణ ప్రజలతో పోలిస్తే అక్కడ ప్రజల భాషా తీరు విధానం అంతా తేడాగా ఉంటుంది.అది ఆ ఊరు గోదావరి ఒడ్డున ఉన్నందువలన ఆ వాతావరణం ఊరు వాన కాలం లో చాలా అందంగా ఉంటుంది .ఆ ఊరి ...మరింత చదవండి

2

రహస్య గోదావరి - 2

మహీ కి దెయ్యం పట్టింది అని శ్రీరామ్ కి అర్థం అయింది.ఏం చేయాలో తెలియక శ్రీరామ్ తన స్నేహితునికి ఫోన్ చేశాడు. అతని పేరు శ్రీను.తన ఫోన్ చెప్పి ఇక్కడ జరిగిందంతా శీనుతో చెప్పాడు.అలాగే మహి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేశాడు.దానితో వాళ్ళు భయపడుకుంటూ అస్గుల్ కి వచ్చారు.మహిని ఎవరికైనా మాంత్రికునికి చూపించాలి అని ఒక మంచి మాంత్రికుడిని ఇంటికి తీసుకొని వస్తారు.ఆ మాంత్రికుడు కొన్ని పూజలు చేసి మహిలోని ఆత్మతో మాట్లాడుతాడు.నీకు ఏం కావాలి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.నాకు పండ్లు ఫలాలు ఇంక ఒక కోడి కావాలి అని అడుగుతుంది.నీకు కావాల్సినవన్నీ తెచ్చి ఇస్తాం కానీ నువ్వు మహిని వదిలి వెళ్లాలి అని చెబుతారు.దానికి మహిలోని దేయ్యం సరే అని అంటుంది.దానికి కావాల్సినవన్నీ తెచ్చి ముందు పెడతారు అన్ని తిని మహి నుంచి ఒక గాలి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది.మాంత్రికుడు శ్రీరామ్ కి "కొన్ని వస్తువులు ...మరింత చదవండి